ATP: జిల్లాలో అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కోరుతూ వైఎస్ఆర్సీపీఐటీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం గుత్తి పట్టణంలోని ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ వెంకటరాముడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50,000 అందించాలన్నారు.