ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ఈనెల 17న విశ్రాంత ఉద్యోగుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు సోమవారం పెన్షనర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివప్రసాద్, తిప్పేస్వామి తెలిపారు. పెన్షనర్ల కోసం పోరాడిన వారి జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న విశ్రాంత ఉద్యోగుల దినోత్సవానికి పెన్షనర్లు హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.