MHBD: ఈ నెల 14 నుంచి హైదరాబాద్లో ఫుట్బాల్ మెగా టోర్నీ ‘సంతోష్ ట్రోఫీ’ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దానికి సంబంధించిన పోస్టర్లను దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు కాంగ్రెస్ ముఖ్య ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. వారిలో మహబూబాబాద్ ఎంపీ బాలరాం నాయక్ ఉన్నారు.