NGKL: కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలంలో అంబేడ్కర్ విగ్రహం ముందు అచ్చంపేటలో జరగబోయే సీపీఎం 3వ సభ గోడ పత్రికలను జిల్లా కార్యదర్శి ఈశ్వర్ పార్టీ నాయకులతో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈశ్వర్ మాట్లాడుతూ.. కార్మికుల, కర్షకుల కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ మూడో మహాసభలను విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.