ATP: పామిడి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీడీవో తేజోష్ణ ఆధ్వర్యంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై గ్రామ సర్పంచులకు, మండల స్థాయి అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమము నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన, పర్యావరణ సుస్థిరత, సామాజిక సమానత్వం పై శిక్షణ ఇచ్చామన్నారు.