ADB: సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని కోరుతూ పట్టణంలో వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు నోటికి గుడ్డ కట్టుకొని మౌన దీక్షతో నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల హామీలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తారన్న హామీని నిలబెట్టుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.