KDP: ఈనెల 13న రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను బుధవారం సాయంత్రం వైసీపీ కార్యాలయంలో ఆవిష్కరించారు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో ఉన్న రైతులు, వైసీపీ కార్యకర్తలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, ప్రతి ఒక్కరూ సభను విజయవంతం చేయాలని మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు కోరారు.