JGL: కోరుట్ల మండలం యూసుఫ్ నగర్కు చెందిన నర్సాగౌడ్కు మంజూరైన రూ. 1.50 లక్షల విలువ గల ఎల్ఓసీ చెక్కును కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగారావు అందజేశారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో నర్సాగౌడ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.