JGL: మెట్పల్లి పట్టణంలో మంగళవారం శాస్త్రి చౌరస్తాలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసనగా బంగ్లాదేశ్ జాతీయ పథకాలు ధ్వంసం చేయడం జరిగింది. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు హిందూ జాగృతి కన్వీనర్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందువులను ఊచకోతకు మద్దతిస్తూ హిందువులపై దాడులు చేయిస్తూ అరాచకాలు చేస్తున్నదని, మన హిందువులపై దాడికి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.