WGL: వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఆవరణలో ఉన్న ఈవీఎం కేంద్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఈవీఎంలను పరిశీలించారు. జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓ రాథోడ్ రమేష్, కాంగ్రెస్ నాయకులు ఈవీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.