NRML: ఈనెల 15, 16 తేదీలలో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 8080 మంది అభ్యర్థి పరీక్షకు హాజరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. మంగళవారం సమావేశంలో అధికారులతో వారు మాట్లాడుతూ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.