AKP: ఈ నెల 12న గుంటూరులో జరిగే పాలస్తీనా సంఘీభావ సభను విజయవంతం చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్ధి సంస్థ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు ఎన్.భాస్కర్ కోరారు. మంగళవారం చోడవరం ఎస్సీ కళాశాల బాలుర హాస్టల్ వద్ద ఈ కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ యుద్ధాన్ని ఆపాలని అనేక దేశాలు ప్రతిపాదించిన ఖాతరు చేయడం లేదన్నారు.