NLG: కొండమల్లేపల్లి మాజీ సర్పంచ్ అందుగుల ముత్యాలు మంగళవారం మృతి చెందారు. వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ముత్యాలు నల్గొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.