జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రం లోని బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాన రహదారిపై గుర్తుతెలియని యువకుడి శవాన్ని బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి పోలీసులు వచ్చి వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.