KDP: ప్రొద్దుటూరులో ప్రముఖగైనకాలజిస్ట్ డాక్టర్ నాగలక్ష్మి ఈరోజు ఉదయం మృతిచెందారు. గతకొంతకాలంగా ఆమె ఆరోగ్యంతో బాధపడుతున్నారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ఈమె అవార్డుఅందుకున్నారు. వేలసంఖ్యలో కాన్పులు చేసారని ఆమెకు ఈప్రాంతంలో మంచి పేరు రేపు ఉదయం అంతక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు.