NRML: ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా లోకేశ్వరం పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు సిర్గా రవీందర్, బాబు సింగ్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి, సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. సూపరింటెండెంట్ విఠల్, డీవో నారాయణ పాల్గొన్నారు.