నెల్లూరు: కావలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న పలువురు లబ్ధిదారుల చెక్కులను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం అందజేశారు. నలుగురు లబ్ధిదారులకు సంబందించిన రూ. 1,30,285ల చెక్కులను వారికి అందజేశారు. త్వరితగతిన సహాయం అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు.