GNTR: తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలపటంపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగేశ్వరరావు కోరారు. గుంటూరులోని సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. లడ్డు కలుషితంపై హిందూ సమాజం ఆవేదన వ్యక్తం చేస్తుందన్నారు. వైసీపీ నేతలు చేసిన లడ్డు అక్రమ తయారీపై ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.