గత ఏడునెలలు నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ యుద్ధంలో 30వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇజ్రాయెల్ కాల్పుల విరమణ చర్చలకు స్వస్తి పలికింది.
భారత సంతతికి చెందిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ మూడోసారి స్పేస్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అది తన సొంతిల్లులా ఉంటుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇంకా ఆమె ఏమంటున్నారంటే..?
పాక్ ఆక్రమిత కశ్మీర్ను భారత్లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా స్పందించారు.
కోవిడ్ 19 కొత్త వేరియంట్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. దీని విషయంలో అంతా భయాందోళనలకు గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టైటానిక్ సినిమాలో షిప్ కెప్టెన్గా నటించిన ప్రముఖ నటుడు బెర్నార్డ్ హిల్(79) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆభరణాల తయారీ, ఫ్యాషన్ రంగంలో డైమాండ్స్కు ఎంత విలువ ఉంటుందో అందరికీ తెలుసు. అయితే వాటిని కృత్రిమ తయారు చేస్తున్నప్పటకీ దానిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. తాజాగా వాటన్నింటిని అధిగమించి కేవలం 150 నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాన్ని తయారు చేసే విధానాన్ని దక్షిణ కొరియాలోని పరిశోధకులు అభివృద్ధి చేశారు.
హమాస్ పెట్టే కండిషన్లకు ఒప్పుకొని యుద్ధం ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. శత్రువలపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.
బ్రెజిల్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశంలోని 497 నగరాల్లో కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పరిస్థితి దయనీయంగా మారింది.
మెరికాలోని ఓ నర్సు పనిచేసే ఆసుపత్రిలో పేషేంట్లకు అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్య చేసేది. ఇలా చాలామంది మరణానికి కారణమయ్యిందని రుజువు కావడంతో అక్కడి కోర్టు ఆమెకు 700 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
జిల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అధిక సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. అలాగే వంతెనలు, రోడ్లు ధ్వంసం అయ్యాయి.
ప్రస్తుతం బ్రెజిల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమై పరిస్థితి అదుపు తప్పుతోంది.
దాయాది దేశమైన పాకిస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కారకోరమ్ హైవేపై బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 20 మంది చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.
బొల్లి వ్యాధి కారణంగా ఓ కుక్క తన నలుపు రంగును కోల్పోయింది. రెండేళ్ల వయస్సు నుంచే ఆ కుక్కు వ్యాధి ఉండటంతో క్రమంగా రంగు మారుతూ పూర్తిగా తెలుపు రంగులోకి వచ్చింది.
చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. హైవే రోడ్డులో కొంతభాగం కూలిపోవడంతో 19 మంది మృతి చెందారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున జరిగింది.
పాకిస్థాన్ పార్లమెంటులో భారత్ గురించి అక్కడి నేత ఒకరు ప్రశంసిస్తూ మాట్లాడారు. భారత్ను పోలుస్తూ పాక్ స్థితిని దుయ్యబట్టారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.