మన ఇంట్లోకి సాధారణంగా ఎవరైనా కొత్తవాళ్లు వచ్చినా లేదా ఇతర జంతువులు వచ్చినా కూడా పెంచుకునే శునకాలు అప్రమత్తంగా ఉంటాయి. యజమానులు వచ్చే వరకు లేదా అవి బయటకు పోయే వరకు అరుస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇటివల ఓ ఇంట్లోకి ఏకంగా చిరుతపులి వచ్చింది. దాన్ని చూసిన శునకాలు బెదిరిపోకుండా అరుపులు చేస్తూ అది పారిపోయే వరకు వెంబడించాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది.
వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చిది. ఈ సారి యాక్సిడెంట్ జరగలేదు.. ఫుడ్లో బొద్దింక వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని ఐఆర్సీటీసీ స్పష్టంచేసింది.
చాలా మందికి పిల్లులంటే చాలా భయం. కొందరు పిల్లలను పెంచుకుంటున్నా ఆ కుటుంబంలో మాత్రం మరికొందరికి ఇష్టం ఉండదు. అయితే ఇక్కడొకచోట మాత్రం పిల్లులను ఆరాధ్య దైవంగా పూజిస్తున్నారు. పిల్లులకు ప్రత్యేక ఆలయం కట్టి ప్రతి ఏడాది వాటికి జాతర చేస్తారు. అలాగే వేడుకగా పండగ జరుపుకుంటారు. ఆ ఆలయం మరెక్కడో లేదు. మన ఇండియాలోనే ఉంది.
మనీ డబుల్ అవుతుందనే ఆశతో ఓ యాప్లో చాలామంది పెట్టుబడి పెట్టారు. తొలుత బానే డబ్బులు ఇచ్చినప్పటికీ తర్వాత.. యాప్ పనిచేయడం ఆగిపోయింది. దీంతో పెట్టుబడి పెట్టిన వారంతా లబోదిబోమంటున్నారు.
క్రికెట్ మ్యాచ్లలో బ్యాటర్లు, బౌలర్లు, ఫీల్డర్లు చేసే ఫీట్లు కొన్నిసార్లు నవ్వు తెప్పించడంతోపాటు తమ జట్టుకు అపార నష్టాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.
శ్మశానంలో ఓ ప్రేమ జంట పెళ్లి చేసుకుంది. అంతేకాదు వారి పెళ్లిని ఇరు కుటుంబాలు దగ్గరుండి మరి జరిపించడం విశేషం. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కోడుతుంది. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.