• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

Pre Wedding Party:లో కాబోయే భార్యతో అసభ్య ప్రవర్తన..పెళ్లి రద్దు

వివాహానికి ముందు జరిగిన ప్రీ వెడ్డింగ్ వేడుకలో వరుడు(bride) వైష్ణవ్ పెళ్లి కుమార్తెతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో అభ్యంతరం వ్యక్తం చేసిన అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్(hyderabad) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది.

April 9, 2023 / 07:37 PM IST

Bandi sanjay రివర్స్ గేర్.. ఫోన్ పోయిందని పోలీసులకు కంప్లైంట్

ఎస్‌ఎస్‌సీ పేపర్ లీక్ కేసులో అరెస్టై బెయిల్ మీద బయటకు వచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఫోన్ పోయిందని.. వెతికి పెట్టాలని ఆన్ లైన్‌లో కంప్లైంట్ చేశారు.

April 9, 2023 / 06:14 PM IST

9 yearsలో తెలంగాణ కన్నా డెవలప్ అయినా రాష్ట్రం పేరు చెప్పండి

ప్రధాని మోడీ కామెంట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్ అటాక్ ఇచ్చారు. అభివృద్ది పనుల సాకు చూపి.. రాజకీయాల కోసమే మోడీ హైదరాబాద్ వచ్చారని కేటీఆర్ విరుచుకుపడ్డారు.

April 9, 2023 / 04:02 PM IST

Ponguleti : ఏకమవుతున్న బీఆర్ఎస్ అసంతృప్తులు..సస్పెన్స్ వీడే చాన్స్..!

బీఆర్ఎస్ రెబల్ నాయకుడు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కొత్తగూడెంలో ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupalli Krishna Rao)వెళ్తున్నారు. తుక్కుగూడ నుంచి కార్యకర్తలతో ర్యాలీగా కొత్తగూడెం(Kothagudem) వెళ్లనున్నారు జూపల్లి. ఇప్పటికే జూపల్లి నివాసానికి భారీ సంఖ్యలో కార్యకర్తలు, ఆయన అభిమాను...

April 9, 2023 / 01:45 PM IST

Uppal Stadium : ఐపీఎల్ మ్యాచ్.. హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఏప్రిల్ 9వ తేదీన ఆదివారం హైదరాబాద్(Hyderabad)లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మ్యాచ్ దృష్ట్యా, ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic restrictions), వాహనాల మళ్లింపు ఉంటాయని రాచకొండ పోలీసులు (Rachakonda Police) తెలిపారు. ఉప్పల్ స్టేడియానికి వచ్చే నాలుగు ప్రధాన మార్గాల్లో వాహనాలను అనుమతిస్తామన్నారు.

April 9, 2023 / 01:22 PM IST

Metro Rail: ఐపీఎల్ నేపథ్యంలో మెట్రో కీలక నిర్ణయం.. పెరగనున్న రైళ్ల సంఖ్య

Metro Rail: సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగే ఐపీఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ మెట్రో రైలు సేవలను నేడు పొడిగించారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు పలువురు అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులు రైళ్ల ఫ్రీక్వెన్సీని పెంచాలని నిర్ణయించారు. అభిమానులు సమయానికి స్టేడియంకు చేరుకు...

April 9, 2023 / 12:56 PM IST

Uttam Kumar Reddy : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన చాలా నిరాశపరిచింది: ఉత్తమ్

Uttam Kumar Reddy : ప్రధాని నరేంద్రమోడీ శనివారం తెలంగాణలో పర్యటించారు. ఆయన పర్యటనలో భాగంగా రాష్ట్రానికి ఎలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ప్రారంభించిన చాలా ప్రాజెక్టులు సంవత్సరాల క్రితమే ప్రకటించబడ్డాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఈ ఇంత ఆలస్యంగా ప్రారంభించి.. మోడీ వాటిని కొత్త కార్యక్రమాలుగా ...

April 9, 2023 / 12:45 PM IST

Tenth Paper leak: పేపర్ లీకేజీ వ్యవహారంలో డిబార్ అయిన విద్యార్థికి హైకోర్టులో ఊరట

Tenth Paper leak: పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీకేజ్ వ్యవహారం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. వరంగల్లు జిల్లాలోని కమలాపూర్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుండి టెన్త్ హిందీ ప్రశ్నా పత్రం లీక్ అయి వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపింది. ఈ వ్యవహారంలోనే బీజేపీ రాష్ర్టాధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు చేయ్యారు. ఈ ఘటనలో డిబార్ అయిన హరీష్ అనే విద్యార...

April 9, 2023 / 10:29 AM IST

LB Stadium : 12న రాష్ట్ర ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ఇఫ్తార్ విందు

తెలంగాణ (Telangana) రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం పవిత్రమైన రంజాన్ మాసం(The month of Ramadan) లో ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేస్తోంది. ఎల్బీ స్టేడియం (LB Stadium) లో 12న ఇఫ్తార్‌ విందు ( Iftar Party ) ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ (CM KCR) నిర్ణయించారు. అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కార్యదర్శి భూపాల్‌రెడ్డి(Secretary Bhupal Reddy)ని ఆదేశించారు.

April 9, 2023 / 08:29 AM IST

Mosquito Liquid: తాగి చిన్నారి మృతి..పేరెంట్స్ జర జాగ్రత్త!

ఆడుకుంటున్న క్రమంలో అనుకోకుండా దోమల లిక్విడ్ తాగిన ఏడాదిన్నర చిన్నారి మృత్యువాత చెందాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ పరిధిలోని చందా నగర్లో చోటుచేసుకుంది.

April 8, 2023 / 07:06 PM IST

మోదీ హఠావో.. సింగరేణి బచావో BRS Party మహాధర్నా Photos

కేంద్ర బీజేపీ ప్రభుత్వం సింగరేణికి చెందిన బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించింది. మంచిర్యాల జిల్లా నస్పూర్, సిసిసి కార్నర్ వద్ద శనివారం మహా ధర్నా పెద్ద ఎత్తున జరిగింది. సింగరేణి ప్రాంతంలో జరిగిన ధర్నా కార్యక్రమాల్లో మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణా రె...

April 8, 2023 / 03:07 PM IST

హైదరాబాద్ ఒడ్డున మరో అందం: Ambedkar 125 అడుగుల విగ్రహం Photos

తెలంగాణ నడిబొడ్డున భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 125 అడుగుల అద్భుతంగా రూపుదిద్దుకుంది. ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా తీర్చిదిద్దారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ఈ విగ్రహా నిర్మాణం చేపట్టారు. హుస్సేన్ సాగర్ ఒడ్డున మరో సందర్శనీయ స్థలంగా అంబేడ్కర్ విగ్రహం నిలువనుంది.

April 8, 2023 / 02:43 PM IST

Telanganaలో ప్రధాని మోదీ పర్యటన.. Photos ఇవిగో చూడండి

అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభానికి ప్రధాని మోదీ తెలంగాణకు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రధాని మోదీ బేంగపేట విమానాశ్రయంలో దిగారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలుకగా.. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, వైష్ణవ్ తదితరులు స్వాగతం పలికారు.

April 8, 2023 / 02:32 PM IST

TSPSC లీకేజీ కేసులో మరో ట్విస్ట్..ఇంకో ఇద్దరు అరెస్ట్

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు(TSPSC leakage case)లో మరో ఇద్దరిని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) శుక్రవారం అరెస్ట్ చేసింది. వారిద్దరిని లౌకిక్, సుష్మితగా గుర్తించారు. లౌకిక్ సాయి తన భార్య సుష్మిత కోసం ప్రధాన అనుమానితుడైన ప్రవీణ్ నుంచి DAO పరీక్ష ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశాడు. సిట్‌ విచారణలో గతంలో అరెస్టయిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు(police) వారిని అరెస్టు చేశారు.

April 8, 2023 / 02:20 PM IST

PM Modi: రాష్ట్రంలో కేసీఆర్ ఫ్యామిలీ బాగుపడితేనే చాలా

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM MODI) విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కొంతమంది అభివృద్ధి పనులకు భయపడుతున్నారని...వారికి దేశ, సమాజ సంక్షేమంతో సంబంధం లేదని ఎద్దేవా చేశారు. కానీ వారికి తమ కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటారని గుర్తు చేశారు. అలాంటి వారి పట్ల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రధాని మోదీ కోరారు.

April 8, 2023 / 01:54 PM IST