సమాజంలో రోజురోజుకి నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసిన చంపాడాలు...చావాడాలే కనిపిస్తున్నాయి. ఇదే కోవకు చెందిని ఓ ఘటన తాజాగా శంషాబాద్లో వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ పూజారితో వివాహేతర సంబంధం పెట్టుకుని అఖరికి అతని చేతిలోనే హత్యకు గురైంది.
హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన బీజీపీ నేత ఈటల రాజేందర్ ఇవాళ బీజేపీ అగ్ర నేతలతో ఈటల సమావేశం ఈటలకు బీజేపీ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చే అవకాశం రేపు లేదా ఎల్లుండి కొత్త పోస్ట్ ప్రకటించే ఛాన్స్
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా…కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్నగర్ ఊరు చెరువు వద్ద నిర్వహించిన చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. అదే క్రమంలో కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు కోరారు. అసలే మంత్రి బరువు ఎక్కువగా ...
శర్వానంద్ రిసెప్షన్(Hero Sharwanand Reception)కి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Telangana CM KCR)ని శర్వానంద్ కలిశారు. కాసేపు కేసీఆర్తో ముచ్చటించారు. సీఎం కేసీఆర్ ను రిసెప్షన్కి ఆహ్వానించారు.
బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్ష పదవీ నుంచి తప్పించాలనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఈటల రాజేందర్ అంటుండగా.. ఆయనకు డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి తోడయ్యారు.