ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సమీకరణాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తిరిగి కాంగ్రెస్లోకి చేరనున్నట్లు సమాచారం.
దసరా పండుగ రోజున పాలపిట్టను కచ్చితంగా చూడాలని పెద్దలు చెబుతారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను బీజేపీ విడుదల చేసింది. తొలి జాబితాలో 52 మందికి చోటు కల్పించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. గోషామహల్ ఎమ్మేల్యే రాజాసింగ్పై బీజేపీ విధించిన సస్పెన్షన్ వేటును ఎత్తివేసింది.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలో మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. అధికారులు వెంటనే అప్రమత్తం అయ్యారు.
శాసనసభ ఎన్నికల తనిఖీల్లో భాగంగా పట్టుబడిన నగదు, మద్యం, ఆభరణాలు, కానుకల విలువ మొత్తం రూ.300 కోట్ల మార్క్ దాటింది.
రాహుల్ గాంధీ బస్సు యాత్రతో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తమదైన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బబ్బర షర్ కాదు కేవలం పేపర్ పులి మాత్రమే అని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై కవితా విరుచుకుపడింది.
ఈ సారి హుజురాబాద్లో ఈటల రాజేందర్ ఓడిపోతున్నాడని మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను టార్గెట్ చేసి తుమ్మల నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు.
బీజేపీని వ్యతిరేకించే డీఎన్ఏ తనలో ఉందని రాహుల్ గాంధీ అన్న సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి డీఎన్ఏ ఎందులో ఉంది.. ఏబీబీపీ, బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్ పార్టీలో ఉందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ను నమ్మి తాను పొరపాటు చేశానంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు
ఇండియా టుడే సర్వే రిపోర్ట్ సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుందని.. గతంలో 11 శాతం ఉన్న ఓటు బ్యాంకు ఇప్పుడు 39 శాతానికి పెరిగిందని పేర్కొంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో జనసేన పార్టీ పొత్తుపెట్టుకుంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయభేరి యాత్రలో భాగంగా రోడ్డు పక్కన ఓ టిఫిన్ కేంద్రంలో దోశ వేశారు. అంతేకాదు అక్కడే ఉండి కాసేపు ఆ షాపు యాజమానితో మాట్లాడారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి.
తెలంగాణలో రేపే సద్దుల బతుకమ్మ పండుగ జరగనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఈ పండుగను పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఆయా ప్రాంతాల్లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని సూచిస్తున్నారు.