మాజీ మంత్రి తుమ్మల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు.
బీజేపీ సీనియర్ నేత, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్పై పోలీసుల దాడిని ఖండిస్తూ.. ఈటెల రాజేందర్ సీఎం కేసీఆర్ను హెచ్చరించారు.
హైదరాబాద్లో వరంగల్ కు చెందిన ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య ఘటనపై తెలంగాణ(telangana) గవర్నర్(governor) తమిళిసై సౌందర రాజన్(tamilisai soundara rajan) స్పందించారు. ఈ ఘటనపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నాతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) అల్లుడి లగ్జరీ కారు (Luxury Car) చోరీ (Theft) కావడం కలకలం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య రాజీనామాను ఆ పార్టీ సీరియస్గా పట్టించుకోలేదు.
ఆశ్వయుజ శుద్ధ అమవాస్య రానే వచ్చింది. తెలంగాణ ప్రజలు ఎంతో భక్తితో బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. ఎన్నో ఏళ్లు నుంచి జరుపుకుంటున్నా ఈ బతుకమ్మ పండుగ ఎలా వచ్చింది. ఎందుకు దీనిని జరుపుకుంటారో వివరాలు తెలుసుకుందాం.
అశోక్ నగర్ హాస్టల్లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
తెలంగాణలో ఎన్నిపార్టీలు పోటీ చేసినా ఈ ఎన్నికల్లో గెలిచేది మాత్రం బీఆర్ఎస్సేనని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ వంద స్థానాల్లో ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన ప్రకటించారు. నవంబర్ 20 నుంచి 30 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని ముందుగా ప్రకటించగా.. డీఎస్సీ, పోలింగ్ ఒకే రోజు కావడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి.
కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత పొన్నాల లక్షయ్య షాక్ ఇచ్చారు.
హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డికి ఊరట లభించింది.
సనత్ నగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సరికొత్త ఆఫర్ ఇచ్చారు. బానిస బతుకు వద్దని, రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెల్వలేదన్నారు. ఈ క్రమంలో తన పార్టీలో చేరాలని కోరారు.
ఇప్పటికే కరోనా టీకాను ప్రపంచానికి అందించి అదుర్స్ అనిపించిన హైదరాబాద్ శాస్త్రవేత్తలు మరో సారి ఔరా అనిపించారు.
మహానగరంలో బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపేందుకు కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ వ్యాఖ్యాలు చేయగా..వీటిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఎక్కడైనా అలా చేశారా అంటూ గంగులను ప్రశ్నిస్తున్నారు.