న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. మరొక్కరోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలంతా వేడుకలు జరుపుకోవాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు విభాగం ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. హైదరాబాదులో డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. అటు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనూ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షలు...
కొత్త సంవత్సరం అనగానే మందుబాబులు రెచ్చిపోతారు. నిజం చెప్పాలంటే… రోజూ మద్యం సేవించే వారు మాత్రమే కాదు…. మందు అలవాటు ఉన్నవారందరూ.. దాదాపు ఒక్క పెగ్ అయినా వేయాలనే అనుకుంటారు. అలాంటివారి కోసం తెలంగాణ ప్రభుత్వం… ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. నార్మల్ గా అయితే… నగరంలో 10 లేదంటే… 11 గంటలకు అన్ని దుకాణాలు బంద్ అయిపోతాయి. కానీ… డిసెంబర్ 31 రోజు మాత్రం.....
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు కొత్త తలనొప్పి వచ్చి పడిందా? పదవుల అంశం ఆయనను చిక్కుల్లో పడేస్తుందా? ఎంతమంది ఆశావహులను సంతృప్తి పరుస్తారు, పదవి రానివారు పక్కకు వెళ్లకుండా వారిని బుజ్జగించే పరిస్థితి పార్టీలో నెలకొన్నదా? ఇదంతా ఎందుకు అంటున్నారా? 2023 అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణలో 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేసే క్రమంలో పద...
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ఎల్ఫీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన… కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు. కిషన్ రెడ్డి హైదరాబాద్ కు అమావాస్యకు పున్నమికి వచ్చి ఏదేదో మాట్లాడి వెళ్తున్నారని, కిషన్ రెడ్డి పనికి రాని విషయాలు మాట్లాడే బదులు తెలంగాణ కు సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని...
రాజకీయ పార్టీలకు, నేతలకు మీడియాకు విడదీయరాని బంధం ఉంది. మీడియాను ఫోర్త్ ఎస్టేట్గా అభివర్ణిస్తారు. ప్రభుత్వాలు చేసే తప్పులను ప్రతిపక్షాలతో పాటు మీడియా కూడా వెలుగులోకి తెచ్చి, ప్రజల పక్షాన నిలవాలి. మొదట్లో మీడియా ప్రజాపక్షం వహించేది. ఆ తర్వాత కొన్ని మీడియా సంస్థలు ప్రభుత్వానికి వంత పాడటం ప్రారంభించాయి. గత కొన్నేళ్లుగా సరికొత్త సంప్రదాయం పుట్టుకు వచ్చింది. ఏ పార్టీకి ఆ పార్టీ, ఆర్థికంగా బలం కలిగి...
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును తెలంగాణ నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు పట్టించుకున్నట్లుగా లేదు. ఆయన చేసిన విమర్శలను తెలంగాణ అధికార పార్టీ నేతలు లైట్గా తీసుకుంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడి నుండి మొదలు అందరు నేతలు చాలా యాక్టివ్గా ఉండటంతో పాటు ప్రజాకర్షణ కలిగిన వారు. కానీ ఏపీలో బీజేపీకి సరైన నాయకుడు లేడని, కనీసం అధ్యక్షుడిని కూడా పట్టించుకునే పరిస్థితులు లేవంటున్నారు. అయినప్పటికీ...
నగరంలో మెట్రో వచ్చిన తర్వత ప్రయాణం సుఖంగా మారిందని చెప్పొచ్చు. బస్సుల్లో గంటలు తరపడి పట్టిన ప్రయాణం… మెట్రో వచ్చిన తర్వాత సులభంగా గమ్యాన్ని చేరుకున్నారనే చెప్పాలి. ధరలు కూడా మోస్తారుగా ఉండటంతో… నగరవాసులు ఎక్కువగా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. అయితే… ప్రయాణికులకు మెట్రో షాకివ్వనుంది. నూతన సంవత్సరంలో మెట్రో ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి క్షేత్రస్...
తెలంగాణ పీసీసీ అధక్యుడు రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెడుతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే కాంగ్రెస్ సీనియర్ నేతలంతా.. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పని చేయడం మొదలుపెట్టారో… అప్పుడే… రేవంత్ కొత్త పార్టీ పెడుతున్నాడంటూ వార్తలు రావడం మొదలైంది. ‘తెలంగాణ సామాజిక కాంగ్రెస్’ పేరుతో ఇప్పటికే ఈసీ వద్ద పార్టీని రిజిస్టర్ చేయించారని కూడా వార్తలు వచ్చ...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నాడంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగానే… రేవంత్ కొత్త పార్టీ ప్రచారం ఊపందుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఈ మేరకు వార్తలు ఎక్కువగా వచ్చాయి. రేవంత్ కొత్త పార్టీని వెనక నుంచి చంద్రబాబు నడిపిస్తున్నాడంటూ కూడా వార్తలు వచ్చాయి. తెలంగాణ సామాజిక కాంగ్రెస్...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి జూనియర్లు అంటే ఒకవిధంగా రేవంత్ రెడ్డి వర్గంగా చెప్పవచ్చు. రేవంత్ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుండి ఒంటెత్తు పోకడలకు వెళ్తున్నారని, ఆయన తన వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, సీనియర్లను పక్కన పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠ...
టీ కాంగ్రెస్ లో గొడవలు సద్దుమణిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఫలితం ఉండటం లేదు. ఇటీవల పార్టీ సీనియర్ నేతలంతా సేవ్ కాంగ్రెస్ అంటూ ఉద్యమం మొదలుపెట్టగా… దిగ్విజయ్ సింగ్ రంగంలోకి దిగి పరిస్థితి చక్కపెట్టారు. అయితే… ఆయన అలా మళ్లీ ఢిల్లీ చేరారో లేదో.. మళ్లీ పంచాయతీ మొదలైంది. దిగ్విజయ్ సింగ్ సీనియర్ నాయకులతో మాట్లాడి.. కలిసి కట్టుగా ఉండాలని చెప్పినప్పటికీ పదవుల పంచాయితీ నివురుగప...
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ విచారణ తీరు సరిగ్గా లేదంటూ పలువురు హైకోర్టు లో పిటీషన్లు దాఖలు చేసారు. వీటిని సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు పిటీషనర్ల వాదనతో ఏకీభవించింది. ఈ కేసును ప్రస్తుతం విచారిస్తున్న సిట్ నుంచి సీబీఐకి అప్పగించింది. సిట్ అధికారులు వెంటనే కేసును సీబీఐకి అప్పగించాలని ఆదేశించింది. సిట్ విచారణను నిల...
మొన్నటిదాకా తెలంగాణ కే పరిమితమైన తమ పార్టీని బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా చేసిన సంగతి తెలిసిందే. పార్టీని జాతీయ పార్టీగా మార్చేసిన తర్వాత…. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కేసీఆర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే… ముందుగా ఆంధ్రప్రదేశ్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంద...
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఇటీవల రిజర్వేషన్లపై కేంద్రం ఇచ్చిన సమాధానాన్ని లేఖలో పొందుపరిచారు. గతంలో కూడా కాపులు పొగొట్టుకున్న రిజర్వేషన్ విషయమై లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశాను అన్నారు. మరలా ఇప్పుడు లేఖ రాయడానికి గౌరవ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు EWS పై ఇచ్చిన తీర్పు, రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు ...
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన కేబినెట్ను సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి మొదటి వారంలో పునర్వ్యవస్థీకరించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2023 డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికలకు దాదాపు పది నెలల ముందు కేబినెట్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోవచ్చునని అంటున్నారు. ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి, ఎమ్మెల్యేగా గెలిచి ఏడాదిన్నర అయినా ఆయన స్థానంలో మరొకరికి చోట...