ముఖేశ్ గౌడ్ స్మారక 'మల్లయుద్ధ' (Mallayud'dha)'రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలు ఘనంగా ముగిశాయి. ( LB Stadium)ఎల్బీ స్టేడియంలో నాలుగురోజుల పాటు ఉత్కంఠ భరితంగా సాగినయి.బాలకేసరి, పురుషుల, మహిళల విభాగాల్లో ఓవరాల్గా 17 కేటగిరీల పోటీలు నిర్వహించారు.
మహాశివరాత్రి (Mahashivratri) సందర్బంగా భక్తులకు (TS RTC) టీఎస్ ఆర్టీసీ గూడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది.
ys sharmila:రేవంత్ పిలక కేసీఆర్ చేతిలో ఉందని వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. రేవంత్ రెడ్డి (revanth reddy) కేసీఆర్ (kcr) మాట వింటారని పేర్కొన్నారు. రేవంత్ చేసేది పాదయాత్ర (padayatra) కాదు.. కారు యాత్ర (car yatra) అని మండిపడ్డారు. షర్మిల ప్రజా ప్రస్థాన పాదయాత్ర (praja prastana padayatra) జనగామ జిల్లాలో జరుగుతోంది.
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సర్కార్ దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అంచనాతో నూతన సచివాలయం నిర్మాణం చేసిందని, ఆ భవణానికి బాబా సాహేబ్ అంబేద్కర్ గారి పేరు నామకరణం చేశారన్నారు. కేసీఆర్ పుట్టిన రోజున ఆ సచివాలయం ప్రారంభించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (Kondagattu) కొండగట్టు పర్యటన వాయిదా పడింది. మంగళవారానికి బదులుగా సీఎం బుధవారం కొండగట్టులో పర్యటించన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా బుధవారానికి వాయిదా వేశారు. సీ ఎం పర్యటన నేపధ్యంలో సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
బీబీసీ (Bbc) డాక్యుమెంట్ బ్యాన్ చేయాలని (BJP) బీజేపీ అనడం తప్పని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు.హైదరాబాద్ (Panjagutta) పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని మూడున్నర సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Governer : తనపై వస్తున్న విమర్శలకు గవర్నర్ తమిళిసై కౌంటర్..! : బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఇటీవల గవర్నర్ల తీరు వివాదాస్పదమవుతోంది. తెలంగాణ గవర్నర్ తమిళి సై కూడా ఇలాంటి పరిస్థితులే ఎదుర్కొంటున్నారు. తెలంగాణాలో గవర్నర్ వ్యవస్థ అవసరంలేదని కొందరు పార్టీ లీడర్లు అన్నా కూడా ఎన్నో ఆటుపోట్లమధ్య తమిళి సై తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
భారతదేశ ఆర్థిక పరిస్థితి గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ అసత్య ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై తాను చర్చకు సిద్ధమని ఎక్కడకు రావాలో కేసీఆర్ చెప్పాలని సవాల్ విసిరారు. కేసీఆర్ రాజీనామా లెటర్ జేబులో పెట్టుకుని చర్చకు రావాలని పేర్కొన్నారు.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేయనని ప్రధాని చెప్పారని, దీనిపై కేసీఆర్ ప్రమాణం చేస్తారా అని సంజయ్ ప్రశ్నించాడు. అత్యంత వేగవంతంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ మనదేనని, 11 నుంచి 5వ స్థానానికి భారత్ చేరుకుందని తెలిపాడు. శాసనసభ సమావేశాలు రాజకీయ సభగా మార్చాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు సమీపంలో ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ నేపథ్యంలో ఓ ట్రావెల్ బస్సుతోపాటు రెండు వ్యాన్లు కాలిపోయాయి.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న యువతీయువకులకు వివాహానికి ముందే వివాహా సామగ్రి (తాళిబొట్టు, పట్టువస్త్రాలు, బాసింగాలు, మేకప్ కిట్ సహా కొన్ని వస్తువులు) అందిస్తారు. నిర్ణయించిన ముహూర్తానికి బంధువులతో కలిసి వధూవరులు వస్తే చాలు. కొత్త జంటలకు కాపురానికి కావాల్సిన బీరువా, మంచం, పరుపు, దుప్పట్లు, 2 కుర్చీలు, వంట సామగ్రి, కుక్కర్, మిక్సీ తదితర సామగ్రి అందించారు.
తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ ఆఫీసుకు రూ.11,41,63,672 కరెంట్ బిల్లు వచ్చింది. ఇది చూసిన అక్కడి గ్రామ సర్పంచ్, సిబ్బంది అంత బిల్లు రావడమెంటని విద్యుత్ అధికారులను ప్రశ్నించారు. అయితే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఆ బిల్లు వచ్చినట్లు తెలిసింది. మరోవైపు ఏసీడీ ఛార్జీల పేరుతో పెద్ద ఎత్తున విద్యుత్ బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అసెంబ్లీలో ఈటల రాజేందర్ గురించి పలు మార్లు సీఎం కేసీఆర్ ప్రస్తావిస్తున్న సమయంలో బీఆర్ఎస్ సభ్యులు ఘర్ వాపసీ అంటూ నినాదాలు చేశారు. ఆ వ్యాఖ్యలపై కూడా రాజేందర్ స్పందించారు. నా మీద చేసిన దాడిని మరిచిపోలేను. నేను పార్టీ మారలేదు
అదే స్కూల్ హాస్టల్ లో ఉంటున్న బాలిక పదో తరగతి చదువుతోంది. బాలికను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు
భారత్ త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అవుతుందంటున్నారు కదా.. అది చాలా తక్కువ. ఎందుకంటే అభివృద్ధి సూచి తీసుకుంటే తలసరి ఆదాయంలో భారత్ 138వ స్థానంలో ఉంది. చిన్న దేశాలు అయిన బంగ్లాదేశ్...