ఆ తర్వాత కొత్త సచివాలయం, ప్రగతి భవన్ పై విపక్ష నేతల వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ప్రగతి భవన్ ను కూలగొడితే చూస్తూ ఊరుకుంటామా? కాళ్లు రెక్కలు విరిచి పడేస్తారు. ప్రజలే చూసుకుంటారు ఆ తమాషాలు అన్నారు
cm kcr on citizenship:దేశంలో ప్రజలకు కనీస అవసరాలు తీరడం లేదని సీఎం కేసీఆర్ (cm kcr) అన్నారు. అందుకే విదేశాలపై (foreign) మోజు చూపిస్తున్నారని పేర్కొన్నారు. కొందరు పొట్టకూటి కోసం వెళితే.. మరికొందరు మంచి లైఫ్ కోసం వెళుతున్నారని చెప్పారు. అమెరికా (america)లో పిల్లలకు గ్రీన్ కార్డు (green card) వస్తే ఇండియాలో (india) వారి పేరంట్స్ (parents) పండుగ చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.
KA PAUL:ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ (KA PAUL) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తనతో ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (brs mla) టచ్లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు తమ పార్టీలో చేరతారని.. ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎమ్మెల్యేలను (mla) ప్రలోభాలకు గురిచేశారా అని అడడగా.. 119 మంది ఎమ్మెల్యేలు 15 శాతం వరకు నీతి, నిజాయితీ ఉన్న వారు ఉంటారని పేర్కొన్నారు.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాష్ ఏకగ్రీవమైనట్లు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ అతన్ని అభినందించారు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక( Dubbaka) నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య తీవ్రమైన కన్య్పూజన్ నెలకొని ఉన్నది. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా కొనసాగుతున్న(Cherukusrinivas Reddy) చెరుకుశ్రీనివాస్ రెడ్డి దుబ్బాక ఆత్మగౌరవ పేరుతో పిబ్రవరి 1 నుంచి ఊరూరు తిరుగుతున్నారు. మరో కాంగ్రెస్ నాయకుడుశ్రావణ్ కుమార్ రెడ్డి (Jodoyatra) జోడోయాత్ర పేరుతో అక్కడక్కడ తిరుగుతున్నారు. వీళ్...
ys sharmila:రాష్ట్రంలో దివాళా దిశగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఉన్నాయని వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (ys sharmila) అన్నారు. జనగామ జిల్లాలో ఆమె పాదయాత్ర కొనసాగుతోంది. విద్యుత్ (power) మిగులు రాష్ట్రం అంటూ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. సర్ ప్లస్ స్టేట్ అయితే 50 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు. ఇందుకు సీఎం కేసీఆర్ (kcr) మిస్ మేనెజ్ మెంట్ కారణం అని మండిపడ్...
తెలంగాణ (Telangana) విద్యార్దులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వేసవి సెలవులకు సంబంధించి (Vidyāśākha) విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. 1నుండి 9 తరగతుల విద్యార్దులకు సమ్మేటివ్ అసెస్మెంట్-2 (ఎస్ఏ) పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు తెల్పింది.
ఏపీకి కొత్త గవర్నర్గా జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీకి ప్రస్తుతం ఉన్న గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఛత్తీస్గఢ్ కు బదిలీ అయ్యారు. దీంతోపాటు 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ప్రకటించారు.
జీవితంలో ఏ పని చేసిన దానికి వచ్చే ఫలితం ఏదైనా సరే అనుభవించాలని బుట్టబొమ్మ (Pooja Hegde) పూజా హెగ్డే తెలిపింది. మనం తీసుకునే నిర్ణయం మన చేతుల్లో ఉన్నా... ఫలితం మాత్రం మన చేతుల్లో ఉండదని అని చెప్పుకొచ్చింది పూజా.
తాము అధికారంలోకి వస్తే సచివాలయం. భవనం పైన డోమ్ ను కూల్చివేశామని వ్యాఖ్యలు చేసిన తెలంగాణ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్ పైన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నందమూరి తారకరత్న(39) ఆరోగ్య పరిస్థితి గురించి అతని కుటుంబ సభ్యుడు రామకృష్ణ అప్ డేట్ ఇచ్చారు. విదేశాలకు వెళ్లకుండా బెంగళూరులోనే ఫారెన్ వైద్యులను రప్పించి చికిత్స చేయిస్తున్నట్లు వివరించారు.
హైదరాబాద్ ( Hyderabad) నగరంలోని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను నియంత్రించడం లేదంటూ ఎంఐఎం ఎమెల్యే(Akbaruddin Owaisi) అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ లో ప్రభుత్వాన్ని నిలదీశారు. . ‘ట్రాఫిక్ను కంట్రోల్ చేస్తున్నామని పోలీసులు అనుకుంటున్నారు.
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.
తిరుపతి వెళుతున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు(TSRTC Bus) 44వ జాతీయ రాహదారి పరిధిలో పల్టీ కొట్టింది. ఘటనలో సుమారు 15 మందికి గాయాలు కాగా, ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది.