తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. మరోసారి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరిగాయి. ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన ఎండల తాకిడి రోజు రోజుకు పెరుగుతుంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో గతేడాది ఇవే రోజులతో పోలిస్తే రెండు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. మరికొన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప...
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(ktr)పై కాంగ్రెస్ పార్టీ ఛార్జీ షీట్(Charge sheet) విడుదల చేసింది. సిరిసిల్లా(sircilla) జిల్లా తంగళ్లపల్లిలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ(congress party) యాత్రలో రేవంత్ రెడ్డి(revanth reddy)తోపాటు కేకే మహేందర్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్(ktr) ఇచ్చిన హామీలతోపాటు పలు అవినీతి ఆరోపణల గురించి రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణ కేబినెట్(Telanganac మార్చి9న భేటీ కానుంది. సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన ప్రగతి భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ శాంతికుమారి(CS Shantikumari) అన్ని శాఖలకు సమాచారం ఇచ్చారు.
తదుపరి అరెస్ట్ తనదే అని బిజెపి నేతలు చెప్పడం ప్రజాస్వామ్యంలో సరైనది కాదని కవిత అన్నారు. అరెస్ట్ విషయాన్ని దర్యాప్తు సంస్థలు చెప్పాలని, బిజెపి నేతలు చెబితే ఎలా అని ప్రశ్నించారు.
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రెండు రోజుల పాటు వైన్ షాపులు హైదరాబాద్, సికింద్రాబాద్(hyderabad secunderabad) ప్రాంతాల్లో బంద్ కానున్నాయి. హోలీ పండుగ(Holi effect) సందర్భంగా మార్చి 6న సాయంత్రం 6 గంటల నుంచి మార్చి 8వ తేదీ ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు(Wine shops) బంద్ కానున్నాయి. ఈ మేరకు రాచకొండ సీపీ(CP) డీఎస్ చౌహన్ ప్రకటించారు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ వస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే తెలంగాణ రాజ్య సమితి పేరుతో ఎలక్షన్ కమిషన్ వద్ద రిజిస్టర్ అయింది. అంటే దీనిని క్లుప్తంగా టీఆరెఎస్ అని పిలువవచ్చు. టీఆరెఎస్ అని వచ్చేలా మరిన్ని కొత్త పార్టీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. తెలంగాణ రైతు సమితి, తెలంగాణ రక్షణ సమితి వంటి పేర్ల కోసం కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ గా మారిన తర...
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Etala Rajende)rసంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి (Prīti)మరణానికి కారణం వేధింపులేనన్నారు. కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. చైతన్యాన్ని చంపేస్తే ఉన్మాదం వస్తుందన్నారు. మనం ప్రోగ్రెసివ్ మానర్ లో ఉన్నామా? రిగ్రసివ్ మేనర్లో ఉన్నామా ? అంటూ వ్యాఖ్యానించారు. అసైన్డ్ భూములు(Assigned lands) తీసుకుంటే మార్కెట్ ధర ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలని ఈటల గుర్తుచే...
ప్రపంచ మహిళా దినోత్సవం( World Womens Day ) సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) ఆరోగ్య మహిళ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister Harish Rao ) స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అంతర్జాతీయ మహిళ దినోత్సవం, ఈ నెల 8వ తేదీన ప్రారంభించే ఆరోగ్య మహిళ కార్యక్రమం విజయవంతం చేయాలి అని హరీశ్రావు పిలుపునిచ్చారు.
తాజాగా తనకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని అధికారులు కేటాయించలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేసింది. ఈ ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటు చేసుకుంది.
నిజానికి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించిందే.. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని చూసి. కానీ.,. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా పార్టీ పేరును మార్చేశారంటూ కొందరు అప్పట్లో ఆవేదన వ్యక్తం చేశారు
jaggareddy:కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ జగ్గారెడ్డి (jaggareddy). పార్టీలో ఎవరో ఒకరు నేతను ఇరుకున పెడుతుంటారు. ఆయన పార్టీ మారతారనే ప్రచారం కూడా జరిగింది. బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి (jaggareddy) చూపు అని అప్పట్లో ఊహాగానాలు వినిపించాయి. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలోకి వెళతారా అనే చర్చ వచ్చింది. ఎందుకంటే సీఎం కేసీఆర్కు (kcr) జగ్గారెడ్డి లేఖ రాశారు.
ముషీరాబాద్( Mushirabad) నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ (Minister KTR) ఆకస్మికంగా పర్యటించారు. పర్యటనలో భాగంగా స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో పాటు ఎస్ఎస్ డీపీ ( SNDP ) పనులను కేటీఆర్ పరిశీలించారు.సెంట్రల్ హైదరాబాద్ నగరానికి స్టీల్ బ్రిడ్జి తలమానికంగా మారబోతుందన్నారు. మూడు నెలల్లో వంతెన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) తెలిపారు. శనివారం ఐటీ హబ్(IT Hub) భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా,(MLA Ganesh Gupta) బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్టినేటర్ మహేశ్ గుప్తాతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.