JGL: భీమారం మండలం మన్నెగూడం గ్రామంలో పల్లె గుట్టపై నిర్వహించిన అయ్యప్ప మహా పడిపూజలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావుతో, స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. అయ్యప్ప స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు.