SDPT: కొండపాక మండలం జప్తినాచారం గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ సర్పంచ్ పావని, యువత, గ్రామస్థుల సహకారంతో ఆలయ అభివృద్ధికి, గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆలయ కమిటీ ఛైర్మన్ వడ్లకొండ మల్లేశం గౌడ్ హామీ ఇచ్చారు. కార్యక్రమమంలో వైస్ ఛైర్మన్ గా సదన్ రెడ్డితోపాటు సభ్యులు పాల్గొన్నారు.