BHPL: మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతిని ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి వాజ్పేయి చేసిన సేవలు మరువలేనివని, వాజపేయి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.