KNR: కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను శనివారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్, ఆర్డీవో కే.మహేశ్వర్తో రాజకీయ పార్టీ ప్రతినిధిలతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా అదరపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మి కిరణ్ మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవీఎం గోదాంను తనిఖీచేసి నివేదిక పంపిస్తామని పేర్కొన్నారు.