నిజామాబాద్: మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరికి మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం అందజేశారు. పుప్పల త్రిశూలకు రూ.39 వేలు, మంగలి రాచమ్మకు రూ.33 వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ డైరెక్టర్ కోటగిరి సుదర్శన్, పాల్గొన్నారు.