KNR: స్వయంభూ మల్లికార్జునస్వామి దేవాలయ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన గిరి ప్రదక్షిణ మార్గంలోని వైద్యనాథ్ ఆలయ నిర్మాణానికి మైలారం, సాంబయ్యపల్లి రెడ్డి సంఘంసభ్యులు భారీ విరాళం అందజేశారు. మంగళవారం రూ.6.96 లక్షల నగదును ఆలయ కమిటీ ఛైర్మన్ వరాల పరశురాములకు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘం సభ్యులను ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు