మేడ్చల్: ఫ్రీడం ఆయిల్ కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరిను కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కలిసి వారిని శాలువాతో సన్మానించారు. గతంలో తనకు ఇచ్చిన మద్దతు, సీఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా బాలాజీ నగర్లో సుమారు 2.5 ఎకరాలలో ఫ్రీడం పార్కును అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.