SDPT: హుస్నాబాద్ డివిజన్ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు అయిలేని మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో సంఘ సభ్యులు వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులు ఎంతో కష్టపడి, అధిక పెట్టుబడులు పెట్టి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.