NGKL: ప్రస్తుత సమాజంలో ఆడ శిశువుల జననం తగ్గుతున్నట్లు డాక్టర్ అమ్రిన్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం జనరల్ ఆసుపత్రిలో.. 23 ప్రసవాలు జరిగాయి. అందులో 14 మగ, 9 ఆడ శిశువులు జన్మించారని తెలిపారు. మగపిల్లాడు ఇంటి వారసుడు అనే సామాజిక మూఢనమ్మకాలను తప్పించుకోవాల్సిన అవసరాన్ని సూచించారు.