నిజామాబాద్లోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి&షాదిముభారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా MLA ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని సంవత్సరం కాలం గడుస్తున్న తులం బంగారానికి మోక్షం కలుగలేదని ఏద్దేవా చేసారు.