KMM: జిల్లాలో 1,31,723 మంది రైతులకు రూ. 908 కోట్ల 76 లక్షల మేర 2 లక్షల రుణ మాఫీ చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అటు 42,461 మంది రైతుల నుంచి 24 లక్షల 41 వేల క్వింటాళ్లకు పైగా సన్న రకం ధాన్యం కొనుగోలు చేశామన్నారు. రూ. 122 కోట్ల 5 లక్షలు బోనస్ అందించామని కలెక్టర్ పేర్కొన్నారు.