హైదరాబాద్: ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి గచ్చిబౌలిలోని తన నివాసంలో కలసి వినతి పత్రాలు అందజేశారు. పలువురు ప్రజానిధులు, ప్రజలు కలిసి వారి సమస్యలను వివరించి పత్రాలు అందజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా ప్రభుత్వం ముందుంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.