MBNR: సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా చేపట్టిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. మూసాపేట్ రైతువేదికలో పలువురి లబ్ధిదారులకు శనివారం ఎమ్మెల్యే నూతన రేషన్ కార్డులను పంపిణీచేసి మాట్లాడారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందిస్తామని, కార్డుల జారీ నిరంతరప్రక్రియ అని ఎమ్మెల్యే తెలిపారు.