కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా మెంగారం నాగలక్ష్మి శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ వచ్చివరి రోజు రావడంతో పెద్ద ఎత్తున నామినేషన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.