BDK: ఇల్లందు మండలం చల్ల సముద్రం గ్రామంలో సంక్రాంతి పండగ సందర్భంగా ముగ్గుల కూడి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా BRS పార్టీ రాష్ట్ర నాయకులు భూక్య సంజీవ్ నాయక్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సంతోషంగా కుటుంబంతో గడపాలని, పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.