HYD: సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్కు వస్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. వెంటనే సిబ్బంది గుజరాత్లోని అహ్మదాబాద్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.