మెదక్ జిల్లాలో రెండో విడత పోలింగ్ సందర్భంగా 11 గంటల వరకు 59.26% పోలింగ్ నమోదైంది. మండల కేంద్రాలతో పాటు మేజర్ గ్రామపంచాయతీల్లో ఓట్ల పండుగ మాదిరిగా కనిపిస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు సైతం తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి తరలివస్తున్నారు. 9 గంటల తర్వాత ఓటర్ల రాక బాగా పెరిగినట్లు అధికారులు పేర్కొన్నారు.