బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటివరకు రూ. 446.25 కోట్లు వసూళ్లు రాబట్టి, రూ.500 కోట్ల మైలురాయి వైపు పరుగులు పెడుతోంది. నిన్న ఒక్కరోజే ఈ చిత్రం రూ. 53 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. కాగా, ఇది రణ్వీర్ సింగ్ కెరీర్లోనే రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.