HYD: బన్సీలాల్ పేటకు చెందిన సిల్వరి పరమేష్ కుమార్తె వర్షిత ఇటీవల నిర్వహించిన రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ నేపథ్యంలో గురువారం వెస్ట్ మారేడ్పల్లిలోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కార్యాలయంలో వర్షితను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో మున్ముందు మంచి విజయాలు సాధించాలని అభినందించారు.