KNR: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుక రీచ్ లు నిర్వహించాలని, టీజీఎండీసీ విసీ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి భవేశ్ మిశ్రా సూచించారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ఎల్ఎండి ప్రాజెక్టు పూడికతీత పనులలో భాగంగా కొత్తపల్లి ఇసుక రీచ్ పనులను ఆయన పరిశీలించారు. ప్రభుత్వపరంగా అన్ని అనుమతులతో ప్రభుత్వని కిలోబడి పని చేయాలన్నారు.