MDK: కరోనా కాలంలో ABVP చేసిన సేవలు అమూల్యమైనవని నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ న్యూఢిల్లీ చీఫ్ అడ్వైజర్ ప్రజ్ఞా పరాండే అన్నారు. సిద్దిపేటలో జరుగుతున్న ఏబీవీపీ 43వ రాష్ట్ర మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. కార్యక్షేత్రంలో పనిచేస్తునంత సేపు విద్యార్థి పరిషత్ భావజాలాన్ని విద్యార్థి నాయకులలో పెంచుతూ జాతి పునర్నిర్మాణానికి పాటుపడాలని సూచించారు.