WNP: హైదరాబాద్ జల సౌదాలో బుధవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పాల్గొన్నారు. మేఘారెడ్డి మాట్లాడుతూ.. బుద్ధారం, ఖిల్లాగణపురం, గణపసముద్రం రిజర్వాయర్, పలు కెనాల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు.